SKLM: జిల్లాలో వంశధార ప్రాజెక్టు పరిధిలోని కాలువల ఆధునీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం తెలిపారు. ఈ నిధులతో వంశధార ఎడమ కాలువ పరిధిలో ఉన్న నరసన్నపేట నుంచి మేఘవరం 25R కాలువకు మెరుగుదల పనులు చేపట్టనున్నారని ఆయన తెలియజేశారు. జిల్లా రైతాంగం తరపున ముఖ్య మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
వంశధార ఆధునీకరణకు నిధుల మంజూరు
Advertisement
Advertisement
Advertisement


