TG: మహిళా సాధికారత కోసం WETA సంస్థ ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ఏర్పాటు చేసిన ఝాన్సీరెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మహిళలను ప్రోత్సహించడం సమాజాభివృద్ధికి కీలకం. మహిళల కోసం ఉచిత బస్సుపథకం సీఎం ప్రారంభించారు. ప్రభుత్వ పథకాల్లో మహిళలను భాగస్వాములు చేస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేర్ల మీద కేటాయిస్తున్నాం' అని పేర్కొన్నారు.
వార్తలు
ఝాన్సీరెడ్డికి మంత్రి పొన్నం అభినందనలు
Advertisement
Advertisement
Advertisement


