ప్రకాశం: టంగుటూరు మండలంలోని వల్లూరమ్మ గుడిలో రాజగోపురం శంకుస్థాపన కార్యక్రమం బుధవారం వేద పండితుల మంత్రోత్సవాలు మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు కొండపి టీడీపీ సీనియర్ నాయకుడు పూర్ణచందర్రావు, వల్లూరమ్మ గుడి ఛైర్మన్, పలువురు భక్తులు పాల్గొన్నారు.
వార్తలు
వల్లూరమ్మ గుడిలో రాజగోపురం శంకుస్థాపన
Advertisement
Advertisement
Advertisement


