ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంస్థలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడంపై బ్రిక్స్ దేశాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. సమాచార మార్పిడి, సభ్య దేశాల సామర్థ్యాల బలోపేతం, చట్ట అమలు సంస్థల మధ్య సమన్వయం ద్వారా ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా నిర్మూలించడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అలాగే ఇంధన, ఆహార భద్రతలపై కూడా చర్చించారు.
వార్తలు
ఉగ్రచర్యలను తిప్పికొట్టేందుకు ఒక్కటైన బ్రిక్స్ దేశాలు
Advertisement
Advertisement
Advertisement


