భారత్ అధ్యక్షతన ఢిల్లీలో 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల(NSA) సమావేశం ఘనంగా జరిగింది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో ఈ సదస్సు జరిగింది. ఇందులో ఉగ్రవాదం, సైబర్ నేరాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న వివిధ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు సభ్య దేశాలన్నీ ఉమ్మడిగా, మరింత బలంగా సహకరించుకోవాలని ప్రతినిధులు పిలుపునిచ్చారు.
వార్తలు
ఉమ్మడి పోరుకు భద్రతా సలహాదారుల పిలుపు
Advertisement
Advertisement
Advertisement


