KDP: సిద్ధవటం(M) మాధవరం-1 పార్వతిపురం గ్రామంలోని శ్రీ శీతల గంగమ్మ తల్లి 23వ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా..అమ్మవారికి 108 బిందెలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రతినిధులు తెలిపారు. పరిసర గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి దర్శనం చేసుకుని ఆశీర్వాదం పొందాలని వారు విజ్ఞప్తి చేశారు.
వార్తలు
రేపు శీతల గంగమ్మ తల్లి 23వ వార్షికోత్సవం
Advertisement
Advertisement
Advertisement


