హైదరాబాద్: 28°C
వార్తలు

పెద్దపులి దాడిలో రెండు ఆవులు మృతి

Advertisement

ELR: బుట్టాయిగూడెం(m) నిమ్మలగూడెం శివారులో పెద్దపులి దాడి చేసి రెండు ఆవులను చంపేసింది. పోలవరం మీదుగా వచ్చిన ఈ పులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని, పశువులను సురక్షితంగా ఉంచుకోవాలని అధికారులు మైక్ అనౌన్స్‌మెంట్ల ద్వారా హెచ్చరించారు. పులి కదలికలను పసిగట్టేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

Advertisement

Advertisement