బహరాయిచ్లో(UP) 14 మందిని బలితీసుకున్న తోడేళ్ల దాడులకు అటవీ అధికారులు శాస్త్రీయంగా చెక్ పెట్టారు. ఘాఘరా నదీ తీరంలో అక్రమ ఇసుక మైనింగ్, చెరుకు సాగు వల్ల తోడేళ్ల డెన్లు దెబ్బతిని అవి జనావాసాల్లోకి వస్తున్నట్లు గుర్తించారు. ఈ అక్రమాలను కట్టడి చేసి, స్థానికులు ఆరుబయటకు వెళ్లకుండా 'స్వచ్ఛ భారత్' కింద మరుగుదొడ్లు నిర్మించారు. ఫలితంగా ఏడాదిగా ఒక్క దాడి కూడా జరగలేదు.
వార్తలు
అధికారుల వ్యూహం సక్సెస్.. తోడేళ్ల దాడులకు చెక్
Advertisement
Advertisement
Advertisement


