ఖమ్మం జిల్లాలోని గురుకుల విద్యాలయాల్లో ఒక్క సీటు కూడా ఖాళీగా ఉండకుండా నిరుపేదలు, అనాథలు, ఒంటరి తల్లిదండ్రుల పిల్లలతో భర్తీ చేయాలని ప్రత్యేక అధికారి అనుదీప్ సూచించారు. బ్లాక్ స్పాట్ల సవరణ వల్ల రోడ్డు ప్రమాద మరణాలు ఏ మేరకు తగ్గాయో గత ఏడాది గణాంకాలతో పోల్చి విశ్లేషించాలని ఆదేశించారు. నిన్న సమీక్షలో ఆయన మాట్లాడారు.
వార్తలు
గురుకుల విద్యాలయాల్లో ఒక్క సీటు ఖాళీగా ఉండకూడదు
Advertisement
Advertisement
Advertisement


