హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్రపతితో ప్రధాని భేటీ.. కారణమదే..!

Advertisement

దిల్లీలో 'పద్మ' అవార్డుల ప్రదానోత్సవం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలపడం, పలువురు మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించడంతో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గ పునర్‌వ్యస్థీకరణ తథ్యమనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.

Advertisement

Advertisement