హైదరాబాద్: 28°C
వార్తలు

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

Advertisement

SKLM: నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో మంగళవారం 'నషా ముక్త్ భారత్ అభియాన్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పరిసర ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా దూరంగా ఉండాలని సూచించారు.

Advertisement

Advertisement