హైదరాబాద్: 28°C
వార్తలు

జగన్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే

Advertisement

CTR: పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని బెంగళూరులో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు. నియోజకవర్గంలో పార్టీ పట్టిష్టతకు కృషి చేయాలని జగన్ సూచించినట్టు ఆయన చెప్పారు.

Advertisement

Advertisement