హైదరాబాద్: 28°C
వార్తలు

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న హైకోర్టు జస్టిస్

Advertisement

JGL: ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని మంగళవారం హైకోర్టు జస్టిస్ పుల్లా కార్తీక్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అర్చకులు స్వస్తి వేదమంత్రాలతో స్వాగతం పలకగా, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం అర్చకులు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Advertisement

Advertisement