హైదరాబాద్: 28°C
వార్తలు

'పరిహారం నగద రూపంలో చెల్లించాలి'

Advertisement

AKP: అచ్యుతాపురం-అనకాపల్లి రోడ్డు విస్తరణ నిర్వాసితులకు పరిహారం నగర రూపంలో చెల్లించాలని నిర్వాసితుల సంఘం అధ్యక్షులు కె. రామ సదాశివరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం అనకాపల్లిలో వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ నిర్వహించిన ప్రజాదర్బార్‌లో వినతి పత్రం అందజేశారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నగద రూపంలో పరిహారం చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారన్నారు.

Advertisement

Advertisement