హైదరాబాద్: 28°C
వార్తలు

'రైతులు సన్న రకాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి'

Advertisement

PDPL; సుల్తానాబాద్‌లో నిర్వహించిన విత్తన మేళాలో రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సన్న వడ్ల రకాలను సాగు చేసి ప్రభుత్వ బోనస్ పొందాలని సూచించారు. యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు.

Advertisement

Advertisement