హైదరాబాద్: 28°C
వార్తలు

‘మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి’

Advertisement

గత 12 ఏళ్ల ఎన్డీయే పాలనలో మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు, పొదుపు పెరిగాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఒకప్పుడు రూ.2 లక్షల ఆదాయానికే పన్ను పడేదని, ఇప్పుడు రూ.12 లక్షల వరకు టాక్స్ ఫ్రీ చేశామని గుర్తుచేశారు. గృహ రుణాల వడ్డీ రేట్లను 7-8 శాతానికి తగ్గించామని, జన్ ఔషధి కేంద్రాల ద్వారా మందులపై 80% డిస్కౌంట్ కల్పిస్తూ ప్రజల సొమ్ము ఆదా చేశామని చెప్పారు.

Advertisement

Advertisement