రెండో విడత పద్మశ్రీ అవార్డుల ప్రదానోత్సవం ఇవాళ ఘనంగా జరగనుంది. 66 మందికి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందజేయనున్నారు. టాలీవుడ్ ప్రముఖులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్తో పాటు శాస్త్రవేత్తలు చంద్రమౌళి గడ్డమణుగు, కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్, కుమారస్వామి తంగరాజ్ ఈ పురస్కారాలు అందుకోనున్నారు. డెయిరీ విభాగంలో రామారెడ్డి మామిడికి మరణాంతరం పద్మశ్రీ ప్రదానం చేయనున్నారు.
వార్తలు
నేడు రెండో విడత పద్మశ్రీ అవార్డుల ప్రదానం
Advertisement
Advertisement
Advertisement


