హైదరాబాద్: 28°C
వార్తలు

‘ఫ్రాన్స్‌లో జోహో క్రేజ్ చూసి గర్వపడ్డా’

Advertisement

ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన 'వివాటెక్' ప్రదర్శనలో ఫ్రాన్స్ అధ్యక్షుడితో కలిసి పలు స్టాళ్లను సందర్శించానని మోదీ గుర్తుచేసుకున్నారు. అక్కడ జోహో స్టాళ్ వద్ద యూరోపియన్ యువత విపరీతంగా గుమిగూడటం చూసి ఆశ్చర్యపోయానని, ఎంతో గర్వపడ్డానని చెప్పారు. జోహో సాధించిన ఈ ప్రపంచ స్థాయి గుర్తింపు గురించి భారత్‌లో కంటే ఫ్రాన్స్‌లోనే ఎక్కువ చర్చ జరిగిందన్నారు.

Advertisement

Advertisement