ఢిల్లీలో జరిగిన ఓ ప్రముఖ మీడియా సంస్థ సమ్మిట్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సులో ఉన్న 'జోహో' అధినేత శ్రీధర్ వేంబును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. దేశమే ప్రథమమనే భావనతో, దేశ అవసరాలను గుర్తిస్తూ మన పారిశ్రామికవేత్తలు పనిచేసినప్పుడే గొప్ప సంస్థలు నిర్మితమవుతాయని, దేశం మరింతగా అభివృద్ధి చెందుతుందని మోదీ కొనియాడారు.
వార్తలు
జోహో శ్రీధర్ వేంబుపై ప్రధాని ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement


