అయోధ్యలో విరాళాల దుర్వినియోగంపై అత్యవసర విచారణకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. UPలోని అయోధ్య రామ మందిరం విరాళాలు దుర్వినియోగం జరిగాయంటూ ఇక్కడ పిల్ దాఖలైంది. దీనిపై అత్యవసర విచారణకు లఖ్నవూ బెంచ్ నిరాకరించింది. మరోవైపు ఈ అంశంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఆలయానికి సంబంధించిన పలువురు వ్యక్తులను అధికారులు విచారించారు.
వార్తలు
అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
Advertisement
Advertisement
Advertisement


