కేరళలోని కిలిమనూర్ MC రోడ్డు వద్ద ఒక కుటుంబం మృత్యుముఖం నుంచి తృటిలో తప్పించుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారు నుంచి ఒక మహిళ తన బిడ్డతో దిగిన మరుక్షణమే, వేగంగా వచ్చిన ఓ ట్రక్ ఆ కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమవగా, తల్లీబిడ్డలతో పాటు తండ్రి కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఈ భయంకరమైన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
వార్తలు
తప్పిన ఘోర ప్రమాదం.. వీడియో వైరల్..!
Advertisement
Advertisement
Advertisement


