KMM: రైతు భూమికి చట్టబద్ధమైన రక్షణ, స్పష్టమైన హక్కులు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. నేడు రెవెన్యూ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడుతూ, భూ భారతి చట్టం అమల్లోకి వచ్చిన 2025 ఏప్రిల్ 14 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3.65 లక్షల పాస్బుక్లు జారీ చేసినట్లు వెల్లడించారు.
వార్తలు
'సాదా బై నామ దరఖాస్తులకు పరిష్కారంలో వేగం పెంచాలి'
Advertisement
Advertisement
Advertisement


