WGL: నెక్కొండ మండలంలోని పత్తిపాక గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు TPCC సభ్యుడు రంజిత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు.
వార్తలు
పత్తిపాకలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement


