హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్ ఎగ్జామ్ మిస్.. గుండె పగిలేలా ఏడ్చిన తండ్రి

Advertisement

మధ్యప్రదేశ్‌లోని విదిషలో నీట్ రీ ఎగ్జామ్ కేంద్రం వద్ద నిన్న ఒక హృదయవిదారక దృశ్యం చోటుచేసుకుంది. వర్షం, బైక్ పంక్చర్ కారణంగా ఓ విద్యార్థిని కేవలం 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. దీంతో అధికారులు అనుమతించకపోవడంతో ఆమె తండ్రి సెంటర్ బయటే గుండెలు పగిలేలా ఏడ్చేశారు. నోడల్ అధికారి స్పందించి లోపలికి పంపించినా, అప్పటికే ‘సిస్టమ్’ లాక్ అవ్వడంతో బయోమెట్రిక్ తీసుకోలేదు.

Advertisement

Advertisement