హైదరాబాద్: 28°C
భక్తి

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Advertisement

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 90,072 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.08 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

Advertisement

Advertisement