హైదరాబాద్: 28°C
వార్తలు

రైళ్లలో భిక్షాటన చేస్తే రూ.2 వేలు జరిమానా

Advertisement

రైల్వే ప్రయాణికుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం 'జన విశ్వాస్' పేరిట 1989 రైల్వే చట్టంలో మార్పులు చేసింది. రైళ్లు, రైల్వేస్టేషన్లలో అనధికారిక తినుబండారాలు అమ్మేవారికి, భిక్షాటన చేసేవారికి రూ.2 వేలు, రైల్వే ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించేవారికి రూ.1,000-2,000 వరకు, రైల్వే ప్రాంగణంలో అనధికారిక ప్రవేశానికి రూ.500 జరిమానా నిర్ణయించారు. ఈనెల 15 నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చింది.

Advertisement

Advertisement