హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీలో మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన ఎంపీ శబరి

Advertisement

NDL: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి మంత్రి నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై ఇద్దరూ చర్చించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నట్లు శబరి తెలిపారు.

Advertisement

Advertisement