చైనాలో భారత రాయబారి విక్రమ్ దొరైస్వామి తన బృందంతో కలిసి టిబెట్లోని పవిత్ర కైలాస పర్వత పరిక్రమను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన యాత్రికులకు కీలక సూచనలు చేశారు. అక్కడి వాతావరణం క్షణక్షణం మారుతుందని, ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. కైలాస యాత్రకు వచ్చే వారు వాటర్ప్రూఫ్ బూట్లు, వెచ్చని దుస్తులతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వార్తలు
చైనాలో భారత రాయబారి బృందం కైలాస ప్రదక్షిణ
Advertisement
Advertisement
Advertisement


