కాంగ్రెస్ పార్టీపై నీట్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక బెంగళూరులో ఆ పార్టీ చేపట్టిన నిరసన వల్ల పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తాయి. 2 నిమిషాలు ఆలస్యంగా ముగ్గురు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. ఫలితంగా అధికారులు వారిని పరీక్షను రాసేందుకు లోపలికి అనుమతించలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
వార్తలు
కాంగ్రెస్ ర్యాలీ.. నీట్ విద్యార్థులకు నో ఎంట్రీ
Advertisement
Advertisement
Advertisement


