హైదరాబాద్: 28°C
వార్తలు

యోగా డే.. ప్రత్యేక ఆకర్షణగా సీఎం భార్య

Advertisement

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముంబైలో నిర్వహించిన యోగా వేడుకల్లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పలు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'యోగా అనేదీ మన పూర్వీకులు మనకు అందించిన సొంత విద్య. ప్రతి రోజు యోగా చేయడంతో పాటు, మన మూలాలను, మన ధర్మాన్ని గుర్తుంచుకోవాలి' అని అన్నారు.

Advertisement

Advertisement