హైదరాబాద్: 28°C
వార్తలు

NEET.. ఎయిర్‌పోర్టులోనే ఆగిపోయిన మోదీ

Advertisement

నీట్ విద్యార్థుల కోసం తన ప్రయాణాన్ని ప్రధాని మోదీ వాయిదా వేసుకున్నారు. మ. 1.15 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆయన.. నేరుగా నివాసానికి వెళ్లకుండా కొంత సమయం అక్కడే వేచి ఉన్నారు. నీట్ పరీక్ష 2 గంటలకు ప్రారంభమవుతుండటంతో.. తన ప్రయాణం పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బంది కలిగించకూడదని ఆయన భావించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకూడదన్న ఉద్దేశంతో ఆలస్యంగా బయలుదేరారు.

Advertisement

Advertisement