పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గురి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న లారీని వెనుక నుంచి NBSTC బస్సు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో 17 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వార్తలు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
Advertisement
Advertisement
Advertisement


