హైదరాబాద్: 28°C
వార్తలు

స్వర్ణ గ్రామ సచివాలయంలో యోగా

Advertisement

ASR: కొయ్యూరు మండలంలోని ఎం.మాకవరం స్వర్ణ గ్రామ సచివాలయంలో చింతలపూడి పంచాయతీ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ గ్రామ సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొని వివిధ యోగాసనాలు చేశారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమతుల్యతను పెంపొందించే జీవన విధానమని తెలిపారు.

Advertisement

Advertisement