హైదరాబాద్: 28°C
వార్తలు

ఆంక్షలు.. అందరూ సహకరించాలి: సజ్జనార్

Advertisement

TG: KBR పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ ట్రయల్ రన్ ఈ రోజు రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుందని CP సజ్జనార్ వెల్లడించారు. 'H-CITI ప్రాజెక్టు పనుల దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నాం. ట్రాఫిక్ అప్‌డేట్స్ కోసం నావిగేషన్ యాప్ తీసుకొచ్చాం. కీలక ప్రాంతాల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేశాం. ప్రజలంతా ట్రాఫిక్ నియమాలు పాటించి.. పోలీసులకు సహకరించాలి' అని కోరారు.

Advertisement

Advertisement