హైదరాబాద్: 28°C
వార్తలు

రామేశ్వరం ఆలయానికి పోటెత్తిన భక్తులు

Advertisement

తమిళనాడులోని రామేశ్వరం ఆలయానికి భక్తులు పోటెత్తారు. క్యూలైన్‌లో గంటల తరబడి భక్తులు పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలోనే భక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసుల జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆలయ అధికారుల పనితీరుపై మంత్రి మదన్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement

Advertisement