హైదరాబాద్: 28°C
వార్తలు

మార్కాపురం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ముత్తయ్య

Advertisement

మార్కాపురం డివిజన్ పంచాయతీరాజ్ నూతన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ముత్తయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ విజయ సునీతను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు. తనతోపాటు ఉన్న అధికారులు సమన్వయంతో ప్రజల సమస్యల పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు.

Advertisement

Advertisement