BDK: రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు భద్రాద్రి జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఛైర్పర్సన్ ప్రేమలత పాల్గొన్నారు. లోక్ అదాలత్ ద్వారా ప్రజలు తమ వివాదాలను సత్వరంగా, సులభంగా, తక్కువ ఖర్చుతో రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
వార్తలు
లోక్ అదాలత్ ద్వారా వివాదాలను సత్వర పరిష్కారం
Advertisement
Advertisement
Advertisement


