జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద సానుభూతిపరులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. నిందితులు తారిక్ అహ్మద్, మొహమ్మద్ ఇక్బాల్గా గుర్తించారు. వీరిద్దరూ ఉగ్రవాదులకు రవాణా, ఉగ్ర కార్యకలాపాలకు సాయమందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెట్వర్క్తో సంబంధం ఉన్న ఇతరుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
వార్తలు
ఇద్దరు ఉగ్రవాద సానుభూతిపరుల అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement


