KMM: రేపు జరగనున్న నీట్ పరీక్షల కోసం ఖమ్మం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీ సునీల్ దత్ ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7:15 గంటల వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్ అమలులో ఉంటుంది. కేంద్రాలకు 200 మీటర్ల లోపు ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడరాదని, పరిసరాల్లోని జిరాక్స్, ఇంటర్నెట్ షాపులను మూసివేయాలని పోలీసులు ఆదేశించారు.
వార్తలు
ఖమ్మంలో నీట్ పరీక్షలకు పటిష్ట భద్రత..!
Advertisement
Advertisement
Advertisement


