హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళా సాధికారత మోదీ ప్రభుత్వంతోనే సాధ్యం: రవికుమార్

Advertisement

RR: హుడా కాలనీలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో వంటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీజేపీ నేత రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మహిళలకు అన్ని రంగాల్లో సమాన వాటా కల్పిస్తూ నిజమైన సాధికారత అందించడం కేవలం మోదీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.

Advertisement

Advertisement