AP: పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో 'స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్లను పంపిణీ చేశారు. కాసేపట్లో రైతులతో ముఖాముఖి సమావేశం కానున్నారు. ప్రకృతి సేద్యం ద్వారా సాగు చేస్తున్న పంటల గురించి తెలుసుకోనున్నారు.
వార్తలు
పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన
Advertisement
Advertisement
Advertisement


