SRD: సంగారెడ్డి మండలం హనుమాన్ నగర్ సమీపంలో నిర్మించిన 270 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిరుపయోగంగా మారాయి. BRS ప్రభుత్వ హయాంలో 3 సంవత్సరాల క్రితం నిర్మాణం పూర్తి అయిన ఇప్పటివరకు లబ్ధిదారులకు కేటాయించలేదు.. దీంతో ఇళ్ల చుట్టు పిచ్చిమొక్కలు పెరిగి శిథిలావస్థకు చేరుతున్నాయి. అధికారులు స్పందించి అర్హులైన పేదలకు వెంటనే పంపిణీ చేయాలని స్థానికులు కోరుతున్నారు.
వార్తలు
నిరుపయోగంగా 270 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
Advertisement
Advertisement
Advertisement


