ప్రధాని మోదీ ఇవాళ, రేపు పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్నారు. హుగ్లీలో జరిగే ‘పశ్చిమబంగ దివస్’ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు, దేశవ్యాప్త రైతుల కోసం 23వ విడత 'పీఎం కిసాన్' నిధులను మోదీ విడుదల చేయనున్నారు. అలాగే భారీ బహిరంగ సభ, రోడ్షోలలో పీఎం పాల్గొననున్నారు.
వార్తలు
నేటి నుంచి బెంగాల్లో మోదీ పర్యటన
Advertisement
Advertisement
Advertisement


