కర్ణాటకలోని B.Ed విద్యార్థుల సైకాలజీ ప్రాక్టికల్ పరీక్ష సరికొత్త ప్రయోగానికి వేదికైంది. విద్యార్థుల మానసిక నియంత్రణ, ఏకాగ్రతను పరీక్షించేందుకు ఉద్దేశపూర్వకంగానే పరీక్షా హాల్లో శబ్దాలు, అల్లరి సృష్టించారు. భవిష్యత్తులో ఉపాధ్యాయులు కాబోయే అభ్యర్థులు తరగతి గదుల్లోని గందరగోళాన్ని తట్టుకుని స్థిరంగా పనిచేసేందుకు ఈ ప్రయోగం దోహదపడుతుందని విద్యా నిపుణులు భావిస్తున్నారు.
వార్తలు
మీరు పరీక్ష రాయండి.. మేం డిస్టర్బ్ చేస్తాం..!
Advertisement
Advertisement
Advertisement


