కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన నిధులను ఈరోజు విడుదల చేయాలని నిర్ణయించింది. 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18,880 కోట్లు జమ చేయనున్నారు. ఈ పథకం కింద ఏడాదికి రూ.6,000 సాయం అందిస్తారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2వేల చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారు.
వార్తలు
రైతులకు కేంద్రం గుడ్ న్యూస్
Advertisement
Advertisement
Advertisement


