ఖమ్మం నగరంలో శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నట్లు పీఏ రంజిత్ కుమార్ తెలిపారు. VDO'S కాలనీలో S.I.R పై BLAలతో సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం నగరంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గమనించాలని పేర్కొన్నారు.
వార్తలు
మంత్రి తుమ్మల పర్యటన వివరాలు
Advertisement
Advertisement
Advertisement


