కర్ణాటక ప్రభుత్వం నిర్మించనున్న మేకదాటు డ్యామ్ను వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. CM విజయ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, కాంగ్రెస్, VCK పార్టీల మద్దతుతో సభ ఆమోదం తెలిపింది. కావేరి బేసిన్ రాష్ట్రాలైన ఇతర రాష్ట్రాల (తమిళనాడు) అనుమతి లేకుండా కర్ణాటక కొత్త ప్రాజెక్టులు చేపట్టకుండా కేంద్రం అడ్డుకోవాలని తమిళనాడు ప్రభుత్వం డిమాండ్ చేసింది.
వార్తలు
తమిళనాడు అసెంబ్లీలో కీలక తీర్మానం
Advertisement
Advertisement
Advertisement


