కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక ఆంక్షలను సవాలు చేస్తూ టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ‘నీట్ రీ ఎగ్జామ్’ నేపథ్యంలో ప్రశ్నాపత్రాల లీకేజీ, అవకతవకలను అరికట్టేందుకు కేంద్రం టెలిగ్రామ్పై తాత్కాలిక ఆంక్షలు విధించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ, ఈ ఆంక్షలు ఈనెల 22వ తేదీ వరకు కొనసాగుతాయని కోర్టు స్పష్టం చేసింది.
వార్తలు
BREAKING: నీట్ రీ-ఎగ్జామ్.. కోర్టు కీలక తీర్పు
Advertisement
Advertisement
Advertisement


