కడప నగరంలోని పలు డివిజన్లలో జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ భాషా గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఓటు హక్కు కలిగిన ఒక్కరూ జాబితా నుంచి తప్పిపోకుండా బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
వార్తలు
'అర్హుల ఓటు హక్కు పరిరక్షణకు కృషి చేయాలి'
Advertisement
Advertisement
Advertisement


