SRD: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని డీఈవో రోహిణి స్పష్టం చేశారు. పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫామ్లు అమ్మరాదని సూచించారు. ఎంఈవోలు ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేసి నివేదికలు సమర్పించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
వార్తలు
ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలు పాటించాలి: డీఈవో
Advertisement
Advertisement
Advertisement


